40.2 C
Hyderabad
May 5, 2024 17: 35 PM
Slider ముఖ్యంశాలు

సమన్వయంతో సాగుతాం

#Tummala Nageswara Rao

కాంగ్రెస్ నాయకులంతా సమన్వయo తో సాగుతామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఖమ్మం లో భారీ ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయం కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో నిబద్దతగా పని చేశానని అదే ఒరవడిని కొనసాగిస్తూ కాంగ్రెస్ లోని జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకుల సూచనలు సలహాల మేరకు అందరం కలిసి సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు .

కాంగ్రెస్ లో చేరినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తుమ్మల తెలిపారు. ఎవరైనా పార్టీలో చేరితే వద్దంటారని తనకు మాత్రం కాంగ్రెస్ లోని కింద నుంచి పై స్థాయి నేతలు వరకు ఆహ్వానించారని తెలియజేశారు.

Related posts

యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన దొడ్ల

Satyam NEWS

పెరిగిన ధరలకు అనుగుణంగా రైస్ మిల్ డ్రైవర్లకు వేతనాలు పెంచాలి

Satyam NEWS

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎసిబి 14400 కాల్ సర్వీసుల బోర్డు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment