23.2 C
Hyderabad
May 7, 2024 19: 09 PM
Slider ముఖ్యంశాలు

5న రాత్రి 9 గంటలకు దీపం వెలిగించండి

Narendra-Modi

కరోనా పై యుద్ధానికి భారత ప్రజలందరూ సహకరిస్తున్నారని ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాలు పాటు లైట్లు ఆపేయాలని ఆయన కోరారు.

ఆ సమయంలో మొబైల్ ఫ్లాష్ లైట్ లేదా కొవ్వొత్తి దీపం వెలిగించాలని ఆయన తెలిపారు. దేశ ప్రజల సంకల్ప శక్తిని వెలిగించండి. అయితే ఈ కార్యక్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించండి అని ప్రధాని కోరారు. భారత ప్రజలని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ నేడు ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు.

Related posts

ధాన్యం రైతుల మహాధర్నా: మూడు గంటల పాటు ఆందోళన

Satyam NEWS

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

Satyam NEWS

వైద్య రంగంలో సమూల మార్పులు

Bhavani

Leave a Comment