28.7 C
Hyderabad
May 6, 2024 00: 00 AM
Slider జాతీయం

ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

#Lockdown Modi

కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతాలు పంపింది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా ఉండాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం తెలిపింది.

Related posts

మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయండి

Bhavani

ఎలిగేషన్: కోనేరు కుటుంబం కబ్జాల కుటుంబం

Satyam NEWS

15న మెడికల్ కాలేజీల పండుగ

Bhavani

Leave a Comment