40.2 C
Hyderabad
May 2, 2024 15: 47 PM
Slider హైదరాబాద్

మల్కాజ్ గిరి ఏసిపి ఇంటిపై ఎసిబి దాడి

#ACBRaids

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ఏసిపి నరసింహారెడ్డి ఇంటిపై ఎసిబి సోదాలు జరుగుతున్నాయి.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై ఎసిబి దాడి చేసింది.

నరసింహారెడ్డి పలు ల్యాండ్ సెటిల్మెంట్లు,  భూ వివాదాల్లో తల దూర్చినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి.

నరసింహా రెడ్డి తో పాటు అతని కుటుంబీకులు ఇళ్ల్లో కూడా ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాదులో ఆరు చోట్ల ఎసిబి దాడులు కొనసాగుతున్నాయి. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశారు.

Related posts

స్టైలిష్ లుక్‌: కొత్త గెట్ అప్ లో క్రేజి స్టార్

Satyam NEWS

సామాన్యుడి సంసారంలో మంటపెడుతున్న గ్యాస్ బండ

Satyam NEWS

మాదగలకు మంత్రివర్గంలో స్థానం కావాలి

Satyam NEWS

Leave a Comment