హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ఏసిపి నరసింహారెడ్డి ఇంటిపై ఎసిబి సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై ఎసిబి దాడి చేసింది.
నరసింహారెడ్డి పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో తల దూర్చినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి.
నరసింహా రెడ్డి తో పాటు అతని కుటుంబీకులు ఇళ్ల్లో కూడా ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాదులో ఆరు చోట్ల ఎసిబి దాడులు కొనసాగుతున్నాయి. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశారు.