33.2 C
Hyderabad
May 4, 2024 00: 59 AM
Slider వరంగల్

నేటి నుంచి మళ్లీ మేడారం ఆలయం పున:ప్రారంభం

#MedaramTemple

ములుగు జిల్లా మేడారం ఆలయం నేటి నుంచి పున:ప్రారంభం కానున్నది.

చిన్న జాతర తర్వాత కోవిడ్ వల్ల మేడారం ఆలయం మూతపడిన విషయం తెలిసిందే.

కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నేటి నుంచి భక్తులకు మళ్లీ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

నిబంధనలు సడలించడంతో మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనం ఆరంభం కానున్నది.

Related posts

మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీసిన రిపబ్లిక్ టివి

Satyam NEWS

కరోనా హెల్ప్:నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం

Satyam NEWS

మనిషి పుర్రెను కాల్పుచుని తింటున్న సైకో

Satyam NEWS

Leave a Comment