26.7 C
Hyderabad
May 3, 2024 10: 00 AM
Slider విశాఖపట్నం

మనిషి పుర్రెను కాల్పుచుని తింటున్న సైకో

#Psycho at Vizag

విశాఖపట్నంలో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న సైకో కనిపించాడు. విశాఖపట్నంలోని రెల్లి వీధిలోని ఒక పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న వ్యక్తి కనిపించడం స్థానికంగా సంచలనం కలిగించింది.

 రావేలపూడి రాజు(20) అనే వ్యక్తి పుర్రెను కాల్చుకుని తింటుండగా పట్టుబడ్డాడు. ఇది స్థానికులు చూశారని తెలుసుకుని రాజు పరారయ్యాడు.

ఒంటరిగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసైన రాజు సైకోగా మారాడని అంటున్నారు. నిందితుడు రాజు ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

కేసీఆర్ నామినేషన్ కు ఫింఛన్ దారుల విరాళం

Bhavani

వనపర్తిలో మూసిన కిరాణం షాపులపై ఫిర్యాదు చేసిన బిజెపి

Satyam NEWS

జీవో ట్రిక్స్: బాసూ మీ ఆదేశాలు సూపర్ బాసూ

Satyam NEWS

Leave a Comment