33.2 C
Hyderabad
May 4, 2024 01: 21 AM
Slider రంగారెడ్డి

మేడ్చల్‌ జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

#medchal dist

మేడ్చల్‌ జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మేడ్చల్‌ జిల్లా  మేరుసంఘం అధ్యక్షునిగా రామగిరి యాదగిరిమేరు (గిరి), ధ్రానకార్యదర్శిగా రాపర్తి శ్రీనివాస్‌మేరు, కోశాధికారిగా రామగిరి పద్మావతిమేరు ఎన్నికయ్యారు.

ఈ మేరకు  తెలంగాణ మేరు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి , ఎన్నికల అధికారి   బత్తుల కరణ్‌మేరు  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మాజీ రంగారెడ్డి జిల్లా ఇంచార్జిగా పనిచేసిన వెన్ను నరసింగరావుమేరు పర్యవేక్షకులుగా వ్యవహరించగా , జిల్లా అన్ని మండలాల అధ్యక్ష ప్రధానకార్యదర్శిలు చర్చించి వారి తీర్మానంతో జిల్లా కార్యవర్గం ఎన్నికైనట్లు ప్రకటించారు.

Related posts

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పై అసత్యపు ఆరోపణలు సరికాదు

Satyam NEWS

ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికపై అఘాయిత్యం

Satyam NEWS

తెలంగాణ కాంగ్రెస్ కు ఇక మంచి రోజులు….

Satyam NEWS

Leave a Comment