41.2 C
Hyderabad
May 4, 2024 15: 04 PM
Slider విజయనగరం

విజయనగరం లో రోడ్డెక్కి గళమెత్తిన మీడియా

#media

ఢిల్లీలో ప్రముఖ న్యూస్ పోర్టల్ “న్యూస్ క్లిక్” పుణ్యమా.. విజయనగరం లో మీడియా ప్రతినిధులు… రోడ్డెక్కారు. “న్యూస్ క్లిక్” లో ప్రచురించ బడిన వార్తల నెపంతో యావత్ మీడియానే దూషించడం దారుణమని  విజయనగరం లో మీడియా ప్రతినిధులు ఆక్షేపించారు. ప్రస్తుతం మీడియా అదే జర్నలిజం ఒరవడి మారిందని…వస్తున్న మార్పులకనుగుణంగా ఉండాలని.. అలా జరగని పక్షంలో ఫోర్త్ ఎస్టేట్ పౌరాడుతుందని మీడియా ప్రతినిధుల గళమెత్తారు.ఈ నిరసన గళంలో మీడియా  ప్రతినిధులైన  కోటేశ్వరరావు, ఎంఎల్ నాయుడు, రమేష్ నాయుడు, వెంకట్ ,  జయ్ రాజ్ ,సూరిబాబు, సింహాచలం, కాళ్ళ శ్రీనివాసరావు, కరీం, అనిల్ ,  కంది శ్రీనివాసరావు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

కరోనా సోకిన వృద్ధురాలు అంబులెన్స్ చూసి ఆకస్మిక మృతి

Satyam NEWS

నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు దర్శనం

Satyam NEWS

సచివాలయం లోని ఇద్దరు వాలంటీర్లు పరార్

Bhavani

Leave a Comment