Slider కడప

పీఆర్సీ రద్దు కోరుతూ అంబేద్కర్ కు ఉద్యోగుల వినతి పత్రం

#kadapa

కడప జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో హోమ్ నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా ఆర్ అండ్ బి బంగాళా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందించారు ఉద్యోగులు. కొ త్త జీతాలు వద్దు పాత జీతాలు ముద్దు,ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక వినాదాలు చేశారు. ఉదృతం చేస్తామని,పీఆర్సీ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేదిలేదని ప్రభుత్వంను హెచ్చరించారు.

Related posts

ఖతార్ పాలకుడితో ప్రధాని మోదీ టెలిఫోన్ చర్చలు

Bhavani

మరింత భద్రత కోసం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు

Satyam NEWS

తెలంగాణ పథకాలు దేశమంతా: కేసీఆర్

Satyam NEWS

Leave a Comment