38.2 C
Hyderabad
May 2, 2024 21: 10 PM
Slider జాతీయం

బాలప్రేమికుల ఆత్మహత్య

#CRIME

రామనగర సమీపంలోని కుంభాపుర సమీపంలో పట్టాలపై రైలుకు ఎదురుగా పరుగులు తీస్తూ వెళ్లి నవ్యశ్రీ (16), హర్షవర్ధన (17) ane బాల ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నెలమంగల పరిధి ఎంటగానహళ్లికి చెందిన నవ్యశ్రీ పదో తరగతి, హర్షవర్ధన మొదటి సంవత్సరం పీయూసీ చదువుతున్నారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించరన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసిన లేఖను సిటీ రైల్వే పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

Related posts

రహదారులు అన్నీ పచ్చని చెట్లతో నిండాలి

Satyam NEWS

శ్రీ విష్ణుమూర్తి స‌మేత చెంచుల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి

Sub Editor

నోటికి మాస్కు లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా

Satyam NEWS

Leave a Comment