రామనగర సమీపంలోని కుంభాపుర సమీపంలో పట్టాలపై రైలుకు ఎదురుగా పరుగులు తీస్తూ వెళ్లి నవ్యశ్రీ (16), హర్షవర్ధన (17) ane బాల ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నెలమంగల పరిధి ఎంటగానహళ్లికి చెందిన నవ్యశ్రీ పదో తరగతి, హర్షవర్ధన మొదటి సంవత్సరం పీయూసీ చదువుతున్నారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించరన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసిన లేఖను సిటీ రైల్వే పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
previous post
next post