జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి గా మిరియాల రామకృష్ణని నియమించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఖమ్మం
నియోజకవర్గం లో బలమైన వోట్ బ్యాంక్ ఉందని ,జనసేన పార్టీని ఖమ్మం నియోజవర్గంలో బలమైన శక్తిగా ఎదుగుతుంది అని ఆ దిశగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు.