29.7 C
Hyderabad
May 7, 2024 06: 53 AM
Slider ఖమ్మం

జనసేన ఇంఛార్జి గా మిరియాల రామకృష్ణ

#Janasena Party

జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి గా మిరియాల రామకృష్ణని నియమించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఖమ్మం

నియోజకవర్గం లో బలమైన వోట్ బ్యాంక్ ఉందని ,జనసేన పార్టీని ఖమ్మం నియోజవర్గంలో బలమైన శక్తిగా ఎదుగుతుంది అని ఆ దిశగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

Related posts

ఏ.స్ రావు నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో “బ్రైడల్ జ్యువెలరీ షో

Satyam NEWS

జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

Satyam NEWS

రైతు బిడ్డనని చెప్పుకోవడానికి సంకోచించకండి

Satyam NEWS

Leave a Comment