28.7 C
Hyderabad
April 26, 2024 10: 44 AM
Slider ప్రత్యేకం

జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

parliament-staff-corona

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిరోజు ఉభయసభల్లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల తొలి అర్ధభాగం ఫిబ్రవరి 11న ముగియనుంది. నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న తిరిగి ప్రారంభమై.. ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి.

Related posts

ఏపిలో టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా

Satyam NEWS

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. బలమైన ఆధారాలు

Satyam NEWS

ఒకే ఒక్క ఫోన్ కాల్ తో క‌దిలిన ట్రాఫిక్, మున్సిప‌ల్ శాఖ‌లు

Satyam NEWS

Leave a Comment