30.7 C
Hyderabad
May 5, 2024 05: 24 AM
Slider ఖమ్మం

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే

#banotuharipriya

జలుబు చేసినా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్న ఈ రోజుల్లో ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా బానోత్ హరిప్రియ నాయక్ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు సుఖ ప్రసవం జరిగింది.

ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు మంత్రి పువ్వాడ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి జిల్లా ఎస్పీగా పనిచేసిన సునీల్ దత్ భార్య కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే.

Related posts

జపనీస్ పార్కును సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

మహిళా ఉద్యోగికి సర్పంచ్ భర్త బెదిరింపు

Satyam NEWS

81.87 శాతం పూర్తి

Satyam NEWS

Leave a Comment