27.7 C
Hyderabad
May 4, 2024 08: 21 AM
Slider చిత్తూరు

పిల్లలతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

#MLARoja

కరోనా విజృంభిస్తున్న వేళ రోడ్డుకు ఇరుపక్కలా మనుషుల్ని పెట్టుకుని పూలు చల్లించుకున్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఇప్పుడు కబడ్డీ ఆడి సంచలనం సృష్టించారు.

ఎమ్మెల్యే రోజా పిల్లలతో కబడ్డీ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర లో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజ…. క్రీడాకారులను ప్రోత్సహించడానికి కాసేపు కబడ్డీ ఆడారు.

Related posts

ఎమ్మెల్యేలను చీకాకుపెడుతున్న ఐప్యాక్ సర్వేలు

Satyam NEWS

ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ కావాలి

Satyam NEWS

వనపర్తి ఆర్డీవో కార్యాలయ భవనం రికార్డుల నిర్వహణను ప్రారంభించిన మంత్రి

Satyam NEWS

Leave a Comment