32.2 C
Hyderabad
May 13, 2024 20: 55 PM
Slider ముఖ్యంశాలు

నన్ను మోడీ రమ్మనలేదు: నేనే మోడీని రమ్మన్నాను

mohan modi

సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు నిన్న ఢిల్లీలో వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. బీజేపీలోకి రావాలని మోదీ ఆహ్వానించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ విషయం మాత్రం చెప్పలేనని అన్నారు.

 అయితే తాను మాత్రం మోదీని తిరుపతి రావాలని అడిగినట్టు వెల్లడించారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని కోరినట్టు తెలిపారు. అంతేకాకుండా, కేవలం బాలీవుడ్ నటులతో మోదీ భేటీ కావడం పట్ల స్పందించాలని కోరగా, ఆయనకు అలాంటి భేదభావం లేదని స్పష్టం చేశారు.

Related posts

సామాన్యుడి సంసారంలో మంటపెడుతున్న గ్యాస్ బండ

Satyam NEWS

అభివృద్ధికి అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలి

Satyam NEWS

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment