38.2 C
Hyderabad
May 2, 2024 20: 09 PM
Slider ముఖ్యంశాలు

మెర్సిలెస్ మదర్: ముగ్గురు ఆడ పిల్లల్ని చంపిన తల్లి

daughters

అనంతపురం జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటిలో ఘోరం జరిగింది. కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని చింపేసిన దారుణం ఇది. ఆర్ధిక సమస్యల కారణంగా ముగ్గురు ఆడపిల్లలను ఆ తల్లి చంపేసింది. ముగ్గురు పిల్లల్ని చింపేసిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోబోయింది.

పుట్టపర్తి మునిసిపాలిటిలోని పెద్ద కమ్మవారి పల్లి దొమ్మరి గుడిసెలో ఈ దారుణ సంఘటన జరిగింది. ముక్కు పచ్చలారని ముగ్గురు ఆడ పిల్లలు ఎనిమిదేళ్ల భవ్య, భార్గవి, ఏడేళ్ల చందన తల్లి చేసిన ఘాతుకంలో మరణించారు. వారిని ఆ తల్లి అక్కడి బావిలోకి తోసేసింది. తల్లి అరుణ ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే స్థానికులు తల్లిని కాపాడారు.

Related posts

కేంద్ర పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఎంపిక

Satyam NEWS

ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుందేమో

Satyam NEWS

పోలీస్ ఫోటోలతో దేనికైనా రెడీ అంటూ ఎమ్మెల్యే భీరం…

Satyam NEWS

Leave a Comment