కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరంగా ప్రయత్నిస్తున్నది.
ఈరోజు మెడికల్ ఆఫీసర్ మహేశ్ రావును కలిసి, లక్ష్మీగణపతి కాంప్లెక్స్ లో ఉన్న కోవిడ్ పెషంట్లకే కాకుండా నూతనంగా నిర్మించిన తిప్పాపూర్ లోని ప్రభుత్వ హాస్పిటల్లో గల కరోన పేషెంట్లకు కూడా ఆహారం అందించారు.
మై వేములవాడ గ్రూప్ తరపున ప్రస్తుతం ఉదయం వేళ టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రి వేళల్లో భోజనం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో లో కుమార్ శంకర్ మధు మహేష్ డాక్టర్ రవీందర్ తాటికొండ పవన్ కుమార్ వోడ్యాల వేణు నాగుల చంద్రశేఖర్ ఉన్నారు.