కరోనా కష్ట కాలంలో కూడా దేశ ఆర్ధిక పరిస్థితి స్వల్పంగా పెరుగుదలనే చూపించింది.
2020 – 21 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో 1.6 శాతం మేరకు ఆర్ధిక పరిస్థితిలో పెరుగుదల కనిపించింది.
మొత్తం ఆర్ధిక సంవత్సరంలో గ్రోత్ రేట్ 7.3 శాతం వరకూ ఉన్నట్లు అధికారికంగా వెల్లడయింది.
2019 – 20 ఆర్ధిక సంవత్సరం జనవరి మార్చి మధ్య కాలంతో పోలిస్తే 2020 – 21 ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 3 శాతం పెరిగిందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ ఎస్ ఓ) వెల్లడించింది.
కరోనా సెకండ్ వేవ్ దేశ ఆర్ధిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం చూపించలేదు.