బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి కార్యక్రమం జరిగింది. బాగ్ అంబర్ పేట్ డివిజన్ రెడ్ బిల్డింగ్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయనకు ఘన నివాళులుర్పించారు. ఈ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్, విజయ్ కుమార్, లక్ష్మయ్య, రాజేందర్, రాజు, వినోద్ కుమార్, రమేష్, కృష్ణ, జ్ఞానేశ్వర్, సందీప్, కుమార్, రవి, శ్రవణ్ కుమార్, బిట్టు, పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట