37.7 C
Hyderabad
May 4, 2024 12: 28 PM
Slider హైదరాబాద్

బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేతాజీ జయంతి

#netaji

బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి కార్యక్రమం జరిగింది. బాగ్ అంబర్ పేట్ డివిజన్ రెడ్ బిల్డింగ్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయనకు ఘన నివాళులుర్పించారు. ఈ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్, విజయ్ కుమార్, లక్ష్మయ్య, రాజేందర్, రాజు, వినోద్ కుమార్, రమేష్, కృష్ణ, జ్ఞానేశ్వర్, సందీప్, కుమార్, రవి, శ్రవణ్ కుమార్, బిట్టు,  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కాప్రా ప్రెస్ క్లబ్ అదనపు గది ప్రారంభం

Satyam NEWS

సిటీ స్కాన్ పేరిట దోచుకుంటున్న డాక్టర్లు,ల్యాబ్స్

Satyam NEWS

బుడగ జంగాల సమస్యల పరిష్కారానికి సైకిల్ యాత్ర

Satyam NEWS

Leave a Comment