28.7 C
Hyderabad
May 6, 2024 02: 16 AM
Slider రంగారెడ్డి

కాప్రా ప్రెస్ క్లబ్ అదనపు గది ప్రారంభం

#kapra

లయన్  పజ్జూరి మణిపాల్ రెడ్డి  జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం  నిర్మించిన కాప్రా ప్రెస్ క్లబ్ అదనపు గదిని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి,  మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , ఎస్సై వేణుమాధవ్, మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటనారాయణ రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, లయన్ రూప రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బేతాల బాలరాజు, డప్పు గిరిబాబు, పెద్దాపురం కుమారస్వామి రజక, నాగేశ్వర్ రెడ్డి, బాల నరసింహ, ఏనుగు సీతారాం రెడ్డి, సురేందర్, యాకయ్య, మట్ల యాదగిరి, మొగులయ్య, షేర్ మణెమ్మ,మల్కా రమాదేవి, ఏనుగు మంజుల,కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శనిగరం అశోక్ ,గడ్డమీద బాలరాజు ,సీనియర్ పాత్రికేయులు మోతే వెంకటరెడ్డి,   బాల్రెడ్డి కాప్రా ప్రెస్ కబ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ చదలవాడ

Satyam NEWS

హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి

Satyam NEWS

నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

Bhavani

Leave a Comment