ఈ నెల 30న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక దీప మహోత్సవం నిర్వహించనున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక క్రీడా మైదానంలో మొదటి సారి నిర్వహిస్తోంది.
దీపోత్సవంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.