ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం దగ్గర వర్షం కారణంగా ఆటో బోల్తా పడింది. దాంతో అందులో ఉన్న యువతి మృతి చెందింది. వర్షంలో ఒక్కసారిగా ఆటోకు గొర్రెలు అడ్డురావడంతో ఆటో అదుపుతప్పింది. పొదిలి మండలం గోగినేనిపాలెం చెందిన యువతిగా గుర్తించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరొకరికి కూడా గాయాలు తగిలాయి.
next post