33.2 C
Hyderabad
May 4, 2024 02: 36 AM
Slider కడప

కేతవరం వద్ద బ్రిడ్జిని ఢీకొన్న కారులో ఒకరి మృతి

accedent

కడపజిల్లా చాపాడు మండలం కేతవరం గ్రామం వద్ద మోరిని కారు ఢీ కొనడంతో ఒకరు మరణించారు. మృతుడు ఖాజీపేట తవ్వారు పల్లె కు చెందిన రామ శేఖర్ రెడ్డి(42) గా గుర్తించారు. బ్రిడ్జిని కారు ఢీ కొనడంతో జరిగిన ఈ ఘటన లో మరణించిన వ్యక్తి ఖాజీపేట లో శ్రీ సాయి తేజ హైస్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నాడు.

Related posts

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

Sub Editor

కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment