నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల గ్రామంలో కరోనా సోకిన రెండు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఉప్పునుంతల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కరోనా సోకి హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీసీ కాలనీ మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించి కంటెంట్మెంట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
previous post