41.2 C
Hyderabad
May 4, 2024 17: 26 PM
Slider మహబూబ్ నగర్

నీలోఫర్ లో చికిత్స పొందుతూ కరోనాతో బాలుడు మృతి

#Corona Picture

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల గ్రామంలో కరోనా సోకిన రెండు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఉప్పునుంతల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కరోనా సోకి హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీసీ కాలనీ మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించి కంటెంట్మెంట్  అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related posts

[Free|Sample] Advice On How Can Control And Treat Type 2 Diabetes Type Ii Diabetes Drugs Jardiance Diabetes Drugs

Bhavani

14, 15వ తేదీల్లో అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు ప్ర‌త్యేక పరీక్ష

Satyam NEWS

రామప్ప దేవాలయం అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment