40.2 C
Hyderabad
May 5, 2024 17: 35 PM
Slider హైదరాబాద్

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పన్నాల దేవేందర్ రెడ్డి

#pannaladevendarreddy

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవి రావటానికి సహకరించిన టిఆర్ఎస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో డివిజన్ లోని మరిన్ని అభివృద్ధి పనులు కార్య రూపానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి

Related posts

రసిక మహారాజు మన ఎలోన్ మస్క్

Satyam NEWS

పోలీసులు వాడే వెపన్స్ ను స్వయంగా చూపించిన పోలీసు బాస్

Satyam NEWS

నిజాంసాగర్, అప్పర్ మానేరు శిఖం భూముల సర్వే

Satyam NEWS

Leave a Comment