జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవి రావటానికి సహకరించిన టిఆర్ఎస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో డివిజన్ లోని మరిన్ని అభివృద్ధి పనులు కార్య రూపానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి