తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా పరితోష్ పంకజ్ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ డా.వినీత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. బీహార్ రాష్ట్రం,భోజ్ పురి కి చెందిన పరితోష్ పంకజ్ 2020 బ్యాచ్ నందు ఐపిఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అంతకుముందు ఇండియన్ నేవీలో 5 సంవత్సరాలు సేవలందించారు.
previous post