33.2 C
Hyderabad
May 4, 2024 00: 54 AM
Slider ఖమ్మం

భద్రాచలం ఏఎస్పీ గా పరితోష్ పంకజ్

#bhadrachalam asp

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా పరితోష్ పంకజ్  భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ డా.వినీత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. బీహార్ రాష్ట్రం,భోజ్ పురి కి చెందిన పరితోష్ పంకజ్  2020 బ్యాచ్ నందు ఐపిఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అంతకుముందు ఇండియన్ నేవీలో 5 సంవత్సరాలు సేవలందించారు.

Related posts

విజయవాడ నుంచే హజ్ యాత్ర చేయండి

Satyam NEWS

మునిసిపల్ ఎన్నికల వార్డుల విభజన ప్రక్రియ అక్రమం

Satyam NEWS

న‌కిరేక‌ల్ పట్టణ సుంద‌రీక‌ర‌ణ చేయడమే లక్ష్యం

Sub Editor

Leave a Comment