ఏపీలోని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి జిల్లా అయిన విజయనగరంలో జిల్లా ఖాకీలు మరోసారి తమలో ఉన్న సేవా భావాన్ని పోలింగ్ సాక్షిగా వ్యక్త పరిచారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో చూసిన సేవా ధృక్పధాన్నే ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లో చూపించారు.
కానిస్టేబుల్ నుంచీ ఏఎస్ఐ, ఎస్ఐ ,సీఐ ,డీఎస్పీ చివరకు హోమ్ గార్డు కూడా…నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లను దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చారు.
మీలో ఈ సేవా ధృక్పధానికి మా ఎస్పీనే స్పూర్తి అని అనడం విశేషం.