38.2 C
Hyderabad
April 29, 2024 12: 03 PM
Slider వరంగల్

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ: ఒకరి పరిస్థితి విషమం

#RoadAccident

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్ర  గాయాలు పాలు  కాగా మరో వ్యక్తి స్వల్ప  గాయాలైన ఘటన బుధవారం ఉదయం చోటు దీనికి సంబంధించి  వివరాలిలా ఉన్నాయి .

వరంగల్ డిపోకు చెందిన అంకన్నగూడెం  బస్సు ఈరోజు ఉదయం జంగాలపల్లి ములుగు బస్టాండ్ నుండి జంగాలపల్లి మీదుగా వెళ్తుంది.

ఈ క్రమంలో జంగాలపల్లి కాసిం దేవి పేట కు మధ్యలో ప్రకృతివనం దగ్గర్లో ప్రమాదం జరిగింది   జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన   ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంపై ముందుకు వస్తున్నారు

ఈ క్రమంలో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో ఒకరు కి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయినాయి. కాగా తీవ్ర గాయాలు వ్యక్తులను  ములుగు ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related posts

ప్రాభవం కోల్పోతున్నప్రాచీనమైన బొబ్బిలి చరిత్ర!

Sub Editor

త్రికోటేశ్వరనమహ: చేదుకో కోటయ్య ఆదుకో మమ్ము

Satyam NEWS

విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల సమన్వయం అవసరం

Sub Editor

Leave a Comment