33.2 C
Hyderabad
May 14, 2024 14: 58 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి

#congress

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ‘జన గర్జన’ సభలో భారీగా వచ్చిన ఆయన అభిమానుల సమక్షంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొంగులేటికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సిరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డితో పాటు పలువురు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 109 రోజులు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు.

Related posts

ఎన్డీయే సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణం

Bhavani

మే లో మంత్రివర్గ విస్తరణ ?

Sub Editor 2

సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాలు

Sub Editor 2

Leave a Comment