మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ జులై 4న ఆంధ్రప్రదేశ్ రానున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని ఆయన తెలిపారు. జూన్ 7న రాజమహేంద్రవరం లో భా.జ.పా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు.
previous post