37.2 C
Hyderabad
May 6, 2024 14: 10 PM
Slider పశ్చిమగోదావరి

జూన్ 4న ప్రధాని మోడీ భీమవరం రాక

pm-narendra-modi-7

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ జులై 4న ఆంధ్రప్రదేశ్‌ రానున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని ఆయన తెలిపారు.  జూన్ 7న రాజమహేంద్రవరం లో భా.జ.పా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు.

Related posts

కళకళలాడిన అమరావతి నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోంది

Satyam NEWS

ప్రాణాలు కాపాడే ప్రత్యక్ష దైవాలు మన డాక్టర్లు

Satyam NEWS

“బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ అవ్వాలి: లవ్లీ హీరో ఆది సాయికుమార్

Satyam NEWS

Leave a Comment