ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటాచారిని నాయకన్ గూడెం శివారు రామచంద్రపురం దారిలో గొంతు కోసి హత్య చేశారు. ఆయనను వెంటాడి హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీస్లు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.