27.7 C
Hyderabad
May 14, 2024 04: 59 AM
Slider ఖమ్మం

ప్రధానోపాధ్యాయుని హత్య

#Nayakan Gudem'

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటాచారిని నాయకన్ గూడెం శివారు రామచంద్రపురం దారిలో గొంతు కోసి హత్య చేశారు. ఆయనను వెంటాడి హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీస్లు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

Related posts

జాతీయ సేవారత్న అవార్డును అందుకున్న నేతావత్ సుధాకర్

Bhavani

విశాఖలో విష వాయువుల విలయతాండవం

Satyam NEWS

ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…

Satyam NEWS

Leave a Comment