Slider గుంటూరు

సిఎం నిర్ణయంపై రాజధాని రైతుల నిరసన

amaravathi 18

రాజధానిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా నేడు అమరావతి ప్రాంత రైతులు ధర్నా ప్రారంభించారు. రాజధానిని మూడు ముక్కలుగా చేస్తానని ఆయన చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మందడం గ్రామంలో రోడ్డు పై బైఠాయించారు. ఇది సచివాలయం వెళ్లే రహదారి కావటంతో భారీగా పోలీసులు మోహరించారు.

Related posts

సింహపురి ఎక్స్ప్రెస్ వేళను గంటపాటు తగ్గించండి

mamatha

నెగ్లిజెన్సీ:పుట్టుకతోనే ముఖం ఫై కత్తిగాటుతో పుట్టేసింది

Satyam NEWS

‘ది వారియర్’ సినిమాలో ‘బుల్లెట్…’ సాంగ్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!