30.7 C
Hyderabad
May 5, 2024 04: 47 AM
Slider గుంటూరు

సిఎం నిర్ణయంపై రాజధాని రైతుల నిరసన

amaravathi 18

రాజధానిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా నేడు అమరావతి ప్రాంత రైతులు ధర్నా ప్రారంభించారు. రాజధానిని మూడు ముక్కలుగా చేస్తానని ఆయన చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మందడం గ్రామంలో రోడ్డు పై బైఠాయించారు. ఇది సచివాలయం వెళ్లే రహదారి కావటంతో భారీగా పోలీసులు మోహరించారు.

Related posts

బాబు కళ్లలో నీళ్లు ఎల్లోమీడియా కబుర్లు

Satyam NEWS

శెనగల ఝాన్సీ రాణి కి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం

Satyam NEWS

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment