ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని హత్రాస్ లో మనీషా వాల్మీకి పై జరిగిన అత్యాచార సంఘటనకు నిరసనగా ఈరోజు చిన్నంబావి మండల కేంద్రంలో వాల్మీకి మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి CPM వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి, అంబేద్కర్ యువజన సమితి నాయకులు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారి శ్రీనివాసులు, ఐక్య వాల్మీకి మండల అధ్యక్షుడు గోపి నాయుడు, యూత్ అధ్యక్షుడు ఉమేష్ నాయుడు, గౌరవ అధ్యక్షులు రాజ్ కుమార్,
జె.వి.కె నాయుడు, CPM ఆంజనేయులు, అంబేద్కర్ యువజన నాయకులు సుధాకర్ తగరం నరసింహ, వాల్మీకి మండల నాయకులు సత్యనారాయణ, రమేష్, కిరణ్, నాగేద్రం, రాము, బిముడు, కిరణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.