30.7 C
Hyderabad
May 5, 2024 04: 06 AM
Slider మహబూబ్ నగర్

ఉత్తరప్రదేశ్ అత్యాచారాలపై నిరసన ప్రదర్శన

#ProtestRally

ఉత్తర ప్రదేశ్  రాష్ట్రం లోని హత్రాస్ లో మనీషా వాల్మీకి పై జరిగిన అత్యాచార సంఘటనకు  నిరసనగా ఈరోజు చిన్నంబావి మండల కేంద్రంలో వాల్మీకి మండల కమిటీ ఆధ్వర్యంలో  రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి CPM వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి, అంబేద్కర్ యువజన సమితి నాయకులు  మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారి శ్రీనివాసులు, ఐక్య వాల్మీకి మండల అధ్యక్షుడు గోపి నాయుడు, యూత్ అధ్యక్షుడు ఉమేష్ నాయుడు, గౌరవ అధ్యక్షులు రాజ్ కుమార్,

జె.వి.కె నాయుడు, CPM ఆంజనేయులు, అంబేద్కర్ యువజన నాయకులు సుధాకర్ తగరం నరసింహ, వాల్మీకి మండల నాయకులు సత్యనారాయణ, రమేష్, కిరణ్, నాగేద్రం, రాము, బిముడు, కిరణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శవాలుగా కనిపించిన తండ్రి కొడుకులు

Satyam NEWS

(Professional) Renin Lower Blood Pressure What Can Give You High Cholesterol

Bhavani

ఉత్తమ జానపద గాయకుడిగా కొల్లాపూర్ వాసి

Satyam NEWS

Leave a Comment