అన్యాయం గా ,అక్రమంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం, చంద్రబాబు ను అరెస్ట్ చేసి 48 గంటల పాటు కస్టడీ లో ఉంచిన కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన పథం...
గత 90 రోజులుగా మణిపూర్ లో మారణకాoడ జరుగుతున్నా కేంద్రం కనీషం శాంతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయకుండా ఆ అల్లర్లు లో మంట కాగుతున్న బీజేపీ ప్రభుత్వం, మోడీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని...
గ్రామ పంచాయతి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆసిఫాబాద్ జిల్లా నాయకులు, పంచాయతీ కార్మికులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు...
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా మండల భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై సిలిండర్లతో వారు...
ధరణి పోర్టులో తప్పులు సవరించాలని,లక్ష రూపాయల ఋణమాఫీ తక్షణమే చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్,తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని...
ఎల్ ఐ సి లో IPO కు వ్యతిరేకంగా కల్వకుర్తి భారతీయ జీవిత బీమా సంస్థలో జీవిత బీమా సంస్థ ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటలనుండి లియాఫి ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయంలో...
ఎల్ఐసి సంస్థ ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఎల్ ఐ సి ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మె లో భాగం గా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎల్ ఐ సి ఉద్యోగులు...
కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రేవేటీకరణ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్ట్ మెన్ & యం.టి. యస్, గ్రామీణ డాక్...
జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ (ఎన్.సి.ఎల్.పి)లో నిలుపుదల చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ఎన్.సి.ఎల్.పి.ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని హత్రాస్ లో మనీషా వాల్మీకి పై జరిగిన అత్యాచార సంఘటనకు నిరసనగా ఈరోజు చిన్నంబావి మండల కేంద్రంలో వాల్మీకి మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...