23.7 C
Hyderabad
May 8, 2024 04: 46 AM
Slider ప్రత్యేకం

ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుండి స్వచ్ఛమైన గానుగనూనె

#jagadishreddy

తెలంగాణా ఆయిల్ ఫెడ్ నుండి వంటకు సంబంధించిన స్వచ్చమైన గానుగనూనె ను అందుబాటులోకి తెచ్చారు. ఎటువంటి కల్టీకి ఆస్కారం లేకుండా తయారు చెయ్యడంతో పాటు కెమికల్స్ కలుపకుండా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ గానుగనూనె తయారు అవుతుంది. ఈ మేరకు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ మార్క్ ఫెడ్ గానుగనూనే అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

8 ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు

Murali Krishna

సముద్ర తీరంలో ఒ యువతిపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

నీళ్లు నిల్వ ఉంటే దోమలు వస్తాయి జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment