ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి మరోకసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధిక మెజారీటీతో గెలవాలని సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ ను ఆశీర్వదించారు.
previous post
next post