తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆంధ్రా, తెలంగాణ, సౌత్ ఒడిశా ప్రాంతాల్లోని గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘ధింసా’ డాన్స్ చేశారు రాహుల్. వారితో కలిసి కాలు కదిపారు. ఆయనతోపాటు రేవంత్రెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి కూడా డాన్స్ చేశారు.
previous post