కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు.తనను మహానేతలతో పోల్చవద్దని పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.ఒకప్పటి కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు ఆధారపడవద్దని, ప్రస్తత తరం పరిస్థితులు...
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆంధ్రా, తెలంగాణ, సౌత్ ఒడిశా ప్రాంతాల్లోని గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘ధింసా’ డాన్స్ చేశారు...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్ 1 వ తేదీన శంషాబాద్ మీదుగా ఉదయము 9 గంటలకు హైదరాబాద్ నగరములోని ఆరాంఘర్ కు చేరుకుంటుందని పిసిసి ప్రకటించింది. అక్కడ నుండి 10.30 గంటలకు...