29.7 C
Hyderabad
May 3, 2024 05: 19 AM
Slider ముఖ్యంశాలు

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

#Railway bridge

మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు..మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద స్థలంలో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరికొంతమంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.

Related posts

సర్వాంగ సుందరంగా కొత్తగూడెం కోర్టు ప్రాంగణం

Murali Krishna

ఓవైపు మిల్లర్ల ఖండన: మరో వైపు అధికారి సస్పెన్షన్

Satyam NEWS

మహా శివరాత్రికి వేములవాడకు ప్రత్యేక బస్సులు

Satyam NEWS

Leave a Comment