రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా వేములవాడ రేషన్ డీలర్ల అస్సోసియేషన్ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు.వారు శ్రీ రాజరాజేశ్వర స్వామి కి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సివిల్ సప్లయి గోదాం వద్ద మొక్కలు నాటారు.ఈ కార్యక్రమం లో కంకణాల రఘు,మారం మహేష్,పొలాస కృష్ణ ,సుగారి నాగభూషణం,మహేష్ తదితరులు పాల్గొన్నారు.