Slider వరంగల్

ఏటూరునాగారం టీఆర్ఎస్ మీడియా ఇంచార్జి గా కునూరు అశోక్ గౌడ్

#mulugu

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం టీఆర్ఎస్ పార్టీ మండల మీడియా ఇంచార్జిగా పిఎసియాస్ చైర్మన్,తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమకారుడు కునూరు అశోక్ గౌడ్ ను నియమిస్తూ ములుగు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఉత్తర్వులు జారీచేశారు.

తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమంలో అశోక్ గౌడ్ కీలకపాత్ర పోషించారు. ప్రజలు ఆశీర్వాదం తో పిఎసియాస్ చైర్మన్ గా ఆయన ప్రజా సేవలో ఉన్నారు. ములుగు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related posts

రాష్ట్రం ఏర్పడ ఎనిమిదేండ్లకు బీజేపీకి బుద్దొచ్చింది..

Satyam NEWS

జస్టిస్ ఫర్ దిశ: తెలంగాణేతర ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం

Satyam NEWS

మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లపై సీబీఐ దాడులు

Satyam NEWS

Leave a Comment