33.2 C
Hyderabad
May 15, 2024 20: 04 PM
Slider హైదరాబాద్

రెడ్ జోన్ ఎత్తేసినా జాగ్రత్తలు తప్పని సరి

#MLAKaleruVenkatesh

కరోనా వైరస్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని సిఈ కాలనీ లో రెడ్ జోను ఎత్తివేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనలు పాటించాలని కోరారు.

రెడ్ జోను ఎత్తివేసినంత మాత్రాన కరోనా వైరస్ అంతరించినట్లు కాదని, సామాజిక దూరం పాటిస్తూ అన్నిజాగ్రత్తలూ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, కనివేట నర్సింగ్ రావు ప్రసాద్ పలువురు నేతలు పాల్గొన్నారు.

Related posts

ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు

Satyam NEWS

పాత వస్తువుల బహిరంగ వేలం

Murali Krishna

ఈ సారి హజ్ యాత్రపై కఠిన ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment