21.7 C
Hyderabad
December 2, 2023 04: 01 AM
Slider తూర్పుగోదావరి

రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ మృతి

#Rajahmundry Central Jail

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) దోపిడీ కేసులో 6 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 19 అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్ చేర్చారు. ఈ మేరకు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Related posts

క్రూయల్ ఫెలో: ఇర్ఫానా ను చంపింది స్నేహితుడే

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ మృతి

Satyam NEWS

డాక్టర్లు కాబోతున్న చిన్న గ్రామానికి చెందిన పేద విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!