42.2 C
Hyderabad
April 30, 2024 16: 16 PM
Slider తూర్పుగోదావరి

రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ మృతి

#Rajahmundry Central Jail

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) దోపిడీ కేసులో 6 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 19 అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్ చేర్చారు. ఈ మేరకు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Related posts

ట్రాన్స్ జెండర్లపై లైంగిక దాడుల నుంచి రక్షణ ఏది?

Satyam NEWS

మతిస్థిమితం లేని వారికి భోజనం అందించిన భూమి ఫౌండేషన్

Satyam NEWS

కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు: ఇదే లిస్టు

Satyam NEWS

Leave a Comment