నిర్మల్ పట్టణ ప్రజల సహకారం తో అతి వేగం గా రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎన్. ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు చురుకుగా సాగుతున్నాయి. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ డి ఈ సంతోష్, ఈ ఇ వినయ్, మేడారం ప్రదీప్, పూదరి రాజేశ్వర్, అడప పోశెట్టి,గండ్రత్ రమణ, ఆకుల రామకృష్ణ, లక్కాకుల నరహరి,ఏడిపేల్లి నరేందర్, బిట్లింగ్ నవీన్ పాల్గొన్నారు.
ఇంకా, ఆదుముల్ల ప్రభాకర్, నేరెళ్ళ వేణు,వైస్ చైర్మన్ సాజిద్, మతిన్, రఫీక్, చావుస్, నరహరి, మాజీ కౌన్సిలర్ పతికె శీను, కూన రాజేశ్వర్, కూన ప్రసాద్, పుప్పాల శ్రీను, రీపోటర్ హాజరు కౌన్సిలర్ లు TRS నాయకులు మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.