27.7 C
Hyderabad
May 14, 2024 04: 05 AM
Slider కడప

ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ: నలుగురికి గాయాలు

కడప జిల్లా మైదుకూరు- కడప జాతీయ రహదారి పై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో నలుగురికి గాయాలు తగిలాయి. ఆగి ఉన్న ఇటుకల ట్రాక్టర్ ను తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులోని ఇరువురు డ్రైవర్లకు గాయాలు కాగా మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలు తగిలాయి. గాయపడిన వారిని 108 అంబులెన్సు లో కడప రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.

Related posts

సైబర్ సెక్యూరిటీపై నేడు సాయంత్రం 4గంటలకు లైవ్

Satyam NEWS

భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి

Satyam NEWS

8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment