31.2 C
Hyderabad
May 3, 2024 02: 10 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి పువ్వాడ ను కలిసిన ఆర్టీసి ఉద్యోగులు

#Minister Puvwada

ఆర్టీసి ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా హైద్రాబాద్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కలిసిన వారిలో నాయకులు థామస్ రెడ్డి, యాదయ్య, నరేందర్, కమలాకర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Related posts

తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొమ్మినేని స్రవంతి

Satyam NEWS

కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

Satyam NEWS

జగజ్జనని

Satyam NEWS

Leave a Comment