28.7 C
Hyderabad
May 6, 2024 07: 43 AM
Slider నిజామాబాద్

రెండవ పంటకు నీటి విడుదల చేసిన వైస్ఎంపిపి

second crop

బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో గల పెద్ద చెరువు నుండి రెండవ పంట యాసంగి కొరకు నీటిని మండల వైస్ఎంపిపి రాజు పటేల్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి 360ఎకరాల ఆయకట్టు సాగవుతుందని రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆయకట్టు కింద ఉన్న ప్రతి  రైతుకు నీరు అందేలా ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌  ఎంపిపి  తోపాటు సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, మాజీ సర్పంచ్  పె౦ట్రామ్, గ్రామ పెద్దలు గన్న వీరన్న, భూమి శెట్టి, వార్డు సభ్యులు సంతోష్ సలీం  గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

ఫిబ్రవరి లో పోడు పట్టాల పంపిణీ

Murali Krishna

Way2news పై అనంతపురం పోలీసుల చర్యలు

Bhavani

క్రేజీ అంకుల్స్ సినిమా నిలిపివేయాలి: మహిళా హక్కుల వేదిక డిమాండ్

Satyam NEWS

Leave a Comment