40.2 C
Hyderabad
May 5, 2024 17: 36 PM
Slider ముఖ్యంశాలు

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

#Bhadrachalam

భద్రాచలం గోదావరి 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు.

వరద చేరేవరకు ప్రజలు వేచి ఉండకుండా జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించి తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూమూలకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

Related posts

ఏపిలో స్వేచ్ఛ కోసం రోడ్డెక్కబోతున్న మీడియా

Satyam NEWS

భోగ భాగ్యాల సంక్రాంతి

Satyam NEWS

పాన్‌ మసాలా యాడ్‌ నుంచి వైదొలిగిన అమితాబ్‌

Sub Editor

Leave a Comment