తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా 1025 దరఖాస్తులు రాగా, జానారెడ్డి, వీ. హనుమంతరావు, రేణుకా చౌదరి, గీతా రెడ్డి లాంటి సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకోలేదు. దీనిపై కూడా పార్టీ లో చర్చ జరుగుతుంది.
previous post