41.2 C
Hyderabad
May 4, 2024 18: 17 PM
Slider ప్రత్యేకం

బిఆర్ఎస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై భారీ చేరికలు

#uppal

ఉప్పల్ నియోజకవర్గం   కేసీఆర్  చేసిన అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై, బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి హర్షం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మి, చిల్కానగర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి  అధ్వర్యంలో మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రాజ్యలక్ష్మి , బీరప్ప గడ్డ చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్స్ చైర్మన్ షబ్బీర్ అలీ , బొడ్డు రవీందర్, బొడ్డు రాఘవేంద్ర లు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. హబ్సిగూడ ఎన్జీఆర్ఐ ఆటో స్టాండ్ యూనియన్ అధ్యక్షులు కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్, ఉపాధ్యక్షులు సాంబ, రవి నాయక్  సభ్యులు ఆటో యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా 100ల మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బండారి లక్ష్మారెడ్డి కి తమ పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి  వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ గంధం జోష్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకులు మీ ఎలక్ట్రిషన్లకు అండగా ఉంటామాని హామీ ఇచ్చారు. ప్రభాకర్ , బాబు యాదవ్ , బి ఆర్ ఎస్ సీనియర్ లీడర్ కొండ సుధాకర్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసిన రామంతపూర్ సభ్యులు గ్రేటర్ అధ్యక్షులు కొండ బాల్ రెడ్డీ, రామంతపూర్ అధ్యక్షులు గణేష్ గౌడ్, యూనియన్ ముఖ్య నాయకులు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , మల్లేష్ అన్న , ఉదయ్ భాస్కర్, నాచారం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నర్సింగరావు, ఆదినారాయణ ఉప్పల్ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

అంబర్ పేట్ లో వైభవంగా మహాపడిపూజ

Satyam NEWS

శాసనసభ్యుడు సైదిరెడ్డి ని సన్మానించిన గిరిజన నాయకులు

Satyam NEWS

విజయనగరం కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం….!

Satyam NEWS

Leave a Comment